యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు

గుండెపోటు ఎవరికైనా రావచ్చు. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, గుండెపోటుకు కారణమేమిటో అర్థం చేసుకోవడం చాలా అవసరం. జీవనశైలి కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గత 15 సంవత్సరాలుగా అనారోగ్యకరమైన జీవనశైలి మార్పులు యువతలో గుండెపోటు పెరుగుదలకు కారణంగా తెలుస్తుంది. గుండెపోటుకు ముఖ్య కారణాలు ఏంటి? మీ గుండెను రక్షించుకోవడానికి మీరు ఏమి చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. యువతలో గుండెపోటుకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ చేయకుండా […]

Continue Reading

అరెస్ట్ పేరుతో భయపెట్టి.. రూ.1.23 కోట్లు కొట్టేసి

హైదరాబాద్‌ సిటీ: డిజిటల్‌ అరెస్టు పేరుతో భయపెట్టి నగరానికి చెందిన డాక్టర్‌ నుంచి రూ.1.23 కోట్లు కొట్టేసిన కేసులో సైబర్‌ క్రిమినల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 45 ఏళ్ల వైద్యుడికి గతేడాది అక్టోబర్‌లో గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్‌ కాల్‌(WhatsApp call) చేశాడు. ఇండియన్‌ పోస్టాఫీస్‌ ముంబై నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. మీ పేరుతో విదేశాలకు వెళ్తున్న పార్శిల్‌లో 14 పోలీస్‌ యూనీఫామ్స్‌, 14 ఐడీకార్డులు, బ్యాంకు డెబిట్‌ కార్డులు, […]

Continue Reading

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

కరోనా లాక్‌డౌన్‌కు ముందు బంగారం ధరలు 30 వేల దగ్గర ఉన్నాయి. లాక్‌డౌన్ ఎత్తేసే సమయానికి 40 వేలు దాటాయి. దాదాపు నాలుగేళ్లలో బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఇప్పుడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే నాలుగేళ్లలో 60 వేల రూపాయలు పెరిగింది. వారం క్రితం వరకు బంగారం ధరలు బాగా తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే, […]

Continue Reading

రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటనపై కపిల్ దేవ్ స్పందన

భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలకడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ పర్యటనకు టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించనున్నారనే వార్తలు వెలువడిన కొన్ని గంటల్లోనే అతడు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదివరకే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, ఇకపై వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగనున్నాడు. ఈ పరిణామాలపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. రోహిత్ శర్మ సేవలను కొనియాడుతూ కపిల్ […]

Continue Reading

విజయవాడ రైల్వేస్టేషన్‌లో భద్రత కట్టుదిట్టం.. మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి ప్రత్యేక మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ జేవీ రమణ, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి పర్యవేక్షణలో ఈ మాక్‌డ్రిల్‌ జరిగింది. రైల్వే పోలీసులు, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన ఐదు ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాలుపంచుకున్నాయి. రైల్వేస్టేషన్‌లోని అన్ని […]

Continue Reading

పాక్ తో ఉద్రిక్తతల కారణంగా సీఏ పరీక్షలు వాయిదా

పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీలలో జరగాల్సి ఉండగా.. గ్రూప్ 2 పరీక్షలు మే […]

Continue Reading
– అఖిలపక్ష సమావేశంలో రాజకీయ ర్టీల వెల్లడి

అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల వెల్లడి

న్యూఢిల్లీ బ్యూరో, మనమే సాక్ష్యం: దేశ భద్రత విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యతను ప్రదర్శించాయి. ఉగ్రవాద స్థావరాలపై భద్రతా దళాలకు చేసిన దాడికి రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. అలాగే భవిష్యత్తులో కూడా ఉగ్రవాదులను అణచివేసేందుకు భద్రతా దళాలు తీసుకున్న చర్యలకు మద్దతుగా ఉంటామని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. గురువారం నాడిక్కడ పార్లమెంట్లోని ల్రైబరీ భవన్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆపరేషన్‌ సిందూర్‌ పై రక్షణ […]

Continue Reading

చక్రాల బండితో పరుగు తీస్తున్న కుక్కపిల్ల

ఏన్కూరు, మనమే సాక్ష్యం: తోటి మనిషి ఇబ్బంది పడుతున్న మనకెందుకులే అనే రోజులు ఇవి కానీ ఒక మూగ జీవి కుక్కపిల్లకు వెనక కాళ్లు లేక నడవలేక ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేక ఒక మనసు చలించింది. ఎలాగైనా సరే ఈ కుక్కపిల్లను నడిపించాలనుకున్నది, తనకు వచ్చిన ఒక ఆలోచన అమలు చేసి ఒక బుల్లి చక్రాల బండితో కుక్క పిల్లల నడిపిస్తూ కుక్క పిల్లకు డాక్టర్ అయింది. ఈ సంఘటన ఏన్కూర్ మండలంలోని గురుకుల పాఠశాలలో […]

Continue Reading